జమ్మూ కాశ్మీర్ జవానులకు రాఖీలు కట్టిన బాలికలు

IMG 20240818 WA0061

దేశంలో అప్పుడే రాఖీ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకుంటున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు పంచుతున్నారు.

జమ్ముకశ్మీర్లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో కూడా రాఖీ సంబరాలు జరిగాయి. సుచేత్గఢ్ ఏరియాలోని సరిహద్దు గ్రామాలకు చెందిన బాలికలు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్లకు రాఖీలు కట్టారు. వారితో జవాన్లు సంతోషంగా రాఖీలు కట్టించుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.

 

 

Join WhatsApp

Join Now