మోదీ సర్.. మిస్సైల్స్ ఇవ్వండి పాకిస్థాన్ను లేపేస్తాం

*’మోదీ సర్.. మిస్సైల్స్ ఇవ్వండి పాకిస్థాన్ను లేపేస్తాం’*

*బలూచీలు*

భారత్ తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లోని కొందరు ప్రతినిధులు, పౌరులు కోరుతున్నారు. ‘మేం చేసే యుద్ధంలో పాకిస్థాన్ను శిక్షించాలంటే భారత్ వెంటనే మాకు సైనిక సాయం చేయాలి. పాక్ భూభాగంలో 46% ఉన్న బలూచిస్థాన్ విదేశీ సాయం, ఆయుధాలు లేకుండా పోరాడలేదు. మోదీ సర్ వెంటనే బలూచ్ ఫైటర్లకు మిస్సైల్స్ ఇవ్వండి. అద్భుతాలు చేసి చూపిస్తాం. పోరాటమే మా ఊపిరి’ అని ట్వీట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment