గోదావరిఖని: భార్యపై భర్త దాడి.. చికిత్స పొందుతూ మృతి

*గోదావరిఖని: భార్యపై భర్త దాడి.. చికిత్స పొందుతూ మృతి*

గోదావరిఖనికి చెందిన ఆవుల గట్టయ్య (హోంగార్డు) తన భార్య రామలక్ష్మిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రామలక్ష్మి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించింది.

గట్టయ్యకు ఉన్న వివాహేతర సంబంధం విషయంలో నిత్యం రామలక్ష్మిని వేధించేవాడు.

ఈ విషయంలో నిలదీసిన భార్యను ఆగ్రహంతో గొంతు నులిమి దాడి చేసి గాయపరిచాడు.

ఘటనపై వన్ టౌన్ సీఐ రవీందర్ నిందితుని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment