శబరిమల భక్తులకు శుభవార్త..

శబరిమల భక్తులకు శుభవార్త:

IMG 20241016 WA0133

శబరిమలకు వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్ లేకుండానే ప్రవేశం కల్పిస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు. మండల్-మకర యాత్రను సులభతరం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు విజయన్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. రోజుకు గరిష్టంగా 80 వేల మంది భక్తులను అనుమతించేలా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు….

Join WhatsApp

Join Now