రైతు భ‌రోసాపై శుభవార్త‌..!

రైతు భ‌రోసాపై శుభవార్త‌!

IMG 20241010 WA0091 1

త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మ‌రోసారి తెలిపారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు ఈ మేరకు రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Join WhatsApp

Join Now