విశాఖపట్నంలో జరిగిన 11వ ప్రపంచ యోగ దినోత్సవం లో పాల్గొన్న ప్రభుత్వ విప్

*విశాఖపట్నంలో జరిగిన 11వ ప్రపంచ యోగ దినోత్సవం లో పాల్గొన్న ప్రభుత్వ విప్*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 22( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 11వ ప్రపంచ యోగా దినోత్సవం విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ లో దాదాపుగా 3 లక్షల మందితో నిర్వహించిన యోగా దినోత్సవం లో మన భారత ప్రధానమంత్రి *నరేంద్ర మోడీ* మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి *నారా చంద్రబాబు నాయుడు* మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్* మరియు వివిధ మంత్రులు మరియు సహచర ఎమ్మెల్యేలతో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ & కురుపాం శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి*

Join WhatsApp

Join Now

Leave a Comment