*మార్కొండ వారి రజస్వల వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి *
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 7 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, గరుగుబిల్లి మండలంలో తోటపల్లి గ్రామానికి చెందిన మార్కొండ కిషోర్ కుమార్, కుమారి దంపతులు ఆహ్వానం మేరకు మార్కొండ వారి రజస్వల మహోత్సవానికి హాజరై చిరంజీవి కుమార్తె *చందన* *ప్రియ* ని ప్రభుత్వ విప్ & కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమ*తోయక జగదీశ్వరి* ఆశీర్వదించారు.
ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షులు అక్కెన మధుసూదన్ రావు, మరడన తవిటి నాయుడు, అంబటి రాంబాబు, ఎంపీటీసీ సింహాచలం, డొంకాడ రామకృష్ణ, గరుగుబిల్లి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.