సోంటేనా వారి కళ్యాణ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

*సోంటేనా వారి కళ్యాణ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి * 

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 10( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు

పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలంలో అంకవరం గ్రామానికి చెందిన సొంటేనా శ్రీరాములు నాయుడు, సుమతి దంపతులు ఆహ్వానం మేరకు సొంటేనా వారి కల్యాణ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులు చి. *సురేష్ కుమార్* , చి.ల.సౌ *సంధ్యారాణి* లను ప్రభుత్వ విప్ & కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమ*తోయక జగదీశ్వరి* ఆశీర్వదించారు.

ఆమె వెంట జియ్యమ్మవలస మండల పార్టీ అధ్యక్షులు పల్ల రాంబాబు, నాయకులు దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, లంకా గోపాలం, గురనా శ్రీరామ్మూర్తి నాయుడు, దాసరి రామారావు నాయుడు, జోగి భుజంగరావు కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment