నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల.

IMG 20240812 WA0013

ఆంధ్రప్రదేశ్ లో గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు.ఏలూరులో జరిగే కార్యక్రమం లో ఇందుకు సబంధించిన చెక్కులను రైతులకు మంత్రిఅందజేయనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో 82,825 మందికి రూ.1657.44 కోట్ల బకాయిలు ఉండగా ఎన్డీఏసర్కార్ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది..

Join WhatsApp

Join Now