: దోమకొండ మండలం లో పెద్దమ్మ తల్లి బోనాల పండగ
: ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 17 కామారెడ్డి దోమకొండ దోమకొండ మండలంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి దీనికి మండలంలోని శ్రీ ముదిరాజ్ సంఘం వారు కామారెడ్డి దోమకొండ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను నాయకులను ఈ యొక్క వన దుర్గ పెద్దమ్మతల్లి పండక్కి పండగ జాతరకి అందరికీ ఆహ్వానము ప్రశ్న ఆయుధం దినపత్రిక ద్వారా అందరికీ ఆహ్వానాన్ని రావాలని కోరుచు దోమకొండ ముదిరాజ్ సంఘం వారు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగే ఈ పండగకి అందర్నీ పిలవడం తెలియజేస్తున్నామని పెద్దమ్మ ఆలయ ట్రస్టు వారు తెలియజేశారు. దీని యొక్క కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు నాగారిపు ఎల్లయ్య, ఉపాధ్యక్షులు అబ్రివైన పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన రాజేందర్, ఉప కార్యదర్శి బట్టు రాజు, కోశాధికారి గంపసంతోష్ కుమార్. మరియు డైరెక్టర్లు అందరూ ఆహ్వానం తెలియజేయడం జరిగింది