తిరుమల శ్రీవారి దర్శనం కోసం
తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై గ్రీన్ సిగ్నల్
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 31: కూకట్పల్లి ప్రతినిధి
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తిరుమల తెలంగాణ ప్రజాప్రతినిధుల సిపారసు లేఖలు ఆమోదించటం అధినందనీయం.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వినతులను అందించామని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు .