సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్పై రాహుల్ గాంధీకి ఘాటుగా లేఖ రాసిన ఒరిజినల్ కాంగ్రెస్ ఎన్నారైలు.గత నెల వెబ్ సైట్లో కూడా లేని తన తమ్ముడి ఫేక్ కంపెనీతో ఎంఓయూలపై సంతకం పెట్టించాడు.రేవంత్ రెడ్డి పర్యటనలో ఆయనతో పాటు ఉంటుంది టీడీపీ నాయకులు బీజేపీకి కోవర్ట్ గా పని చేసే కాంగ్రెస్ నాయకులు.ఈ అన్ని ఎంఓయూలను పరిశీలించి, ఎలాంటి క్విడ్ ప్రోకో ప్రమేయం లేకుండా చూడాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ ఎన్నారైలు..
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్పై రాహుల్ గాంధీకి ఘాటుగా లేఖ..
by admin admin
Published On: August 11, 2024 2:46 am