ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా విభాగం, 2026లో 10వ తరగతి పరీక్షల్లో 550 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now