సీజ్ఫైర్కు మోదీని ఒప్పించింది ఇతడేనా?

సీజ్ఫైర్కు మోదీని ఒప్పించింది ఇతడేనా?

సీజ్ఫర్కు PM మోదీని ఒప్పించింది US వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అని CNN పేర్కొంది. భారత్, పాక్ మధ్య పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని శుక్రవారమే USకు ఇంటెలిజెన్స్ సమాచారమిచ్చినట్లు తెలిపింది. ‘వాన్స్ దీనిపై ట్రంప్తో మాట్లాడిన తర్వాత మోదీకి ఫోన్ చేశారు. సుదీర్ఘంగా చర్చించి సీజ్ఫర్కు ఒప్పించారు’ అని వెల్లడించింది. కాగా పహల్గామ్ అటాక్ సమయంలో వాన్స్ ఫ్యామిలీతో కలిసి INDలోనే ఉన్న విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment