Site icon PRASHNA AYUDHAM

కరెంటు కోతలపై ప్రశ్నించిన గుండెబోయిన నాగమణి.

సీతంపేట Mptc శ్రీమతి గుండెబోయిన నాగమణి  మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, నేటి వరకు ప్రతి రోజు విద్యుత్ కోతలు విధిస్తూ…గార్ల మండల ప్రజానికాని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కరెంట్ కోతల ములంగా రైతుల వ్యవసాయ మోటార్లు కారిపోతున్నాయి , అదేవిధంగా విద్యుత్ గృహోపకరణాలు కాలిపోయి ఇబ్బందులకు గురౌతున్నారని … కాంగ్రెస్ పార్టీ చెప్పిన 24 గంటల ఉచిత కరెంటు అంటే రోజుకు 30 సార్లు కరెంట్ కట్ చేయడమే నా ? ప్రశ్నించారు.దినికి కరెంట్ AE  సమాధానం ఇస్తు కరెంట్ కోతలు  లేవు అని చెప్పాగా …దినికి అధికార పార్టీ సభ్యులు . మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు కోతలు లేవు అని మద్దతుగా చెప్పటం జరిగింది.దినిపై సీతంపేట mptc నాగమణి ప్రతి స్పందిస్తూ… కరెంటు కోతలు ఉన్నది లేనిది యావత్ గార్ల మండల ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పటం జరిగింది…ఇప్పటికైనా కరెంట్ కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చూపించటం జరిగింది..

Exit mobile version