భారీగా పట్టుబడిన డ్రగ్స్..

భారీగా పట్టుబడిన డ్రగ్స్..

రంగారెడ్డి జాల్లాలో డ్రగ్స్ భారీగా పట్టుబడింది.50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్నురాజేంద్రనగర్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలోనైజీరియాకు చెందిన మహిళను పోలీసులు అరెస్ట్చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలోఉన్నారు. వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిహైదరాబాద్లో విక్రయిస్తున్నారని సమాచారం.

Join WhatsApp

Join Now