Site icon PRASHNA AYUDHAM

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ

IMG 20250808 WA0919

T.G ప్రభుత్వ, అన్‌ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును దశల వారీగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version