Site icon PRASHNA AYUDHAM

కొత్త పాత లేకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండల కేంద్రంలో ఉన్నటువంటి రిపోర్టర్లు అందరికీ కొత్త పాత అనే బేధం లేకుండా సమానత్వంతో ప్రభుత్వం రిపోర్టర్లను గుర్తించి మొదటి విడత లోనే గృహ లక్ష్మీ పథకం కింద విడుదలయ్యే ఇళ్ల స్థలాలు కొత్త పాత అనే వేదం లేకుండా అందరికీ సమానంగా ఇళ్ల స్థలాలు పంచాలని దమ్మపేట తాసిల్దారుకు వినతి పత్రం అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల పరిధిలో ఉన్న రిపోర్టర్లు పాల్గొన్నారు

Exit mobile version