మానవత్వం చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్…
సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రామచంద్రపుర్ వద్ద రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దాతృత్వం.కుకునూరుపల్లి మండలం రామచంద్రాపుర్ వద్ద డీసీఎం వ్యాన్ ను ఆటో వెనక నుండి ఢీకొట్టడంతో పలువురికి గాయాలు.అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే ప్రమాదాన్ని గ్రహించి క్షతగాత్రులను పరిశీలించి అంబులెన్స్ లో ఆసుపత్రికి.తరలించారు.క్షతగాత్రులతో పోలీస్ సిబ్బందిని హాస్పిటల్ కి పంపించారు.ప్రమాద బాధితులకు మంచి వైద్యం అందించాలని డాక్టర్ల తో పోన్ లో మాట్లాడారు.గాయపడ్డ బాధితులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.
మానవత్వం చాటుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్…
by kana bai
Published On: November 10, 2024 11:47 pm