ఈ నెల 24న మహిళా కమిషన్ ముందుకు వెళ్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని సంఘటనల వివరాలు తీసుకెళ్తానని చెప్పారు. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిని తాను అని చెప్పారు. మా మహిళా ఎమ్మెల్యేలను.. సీఎం, నేతలు అన్న మాటలను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
Latest News
