ఐఏఎస్ క్యాడర్ పోస్టింగ్ వివాదం…
ఐఏఎస్ లకు సీ.ఏ.టీ.లో దక్కని ఉరట!
ఏపీ ప్రజలకు సేవ చేయాలని లేదా?” అంటు ఐఏఎస్లకు చివాట్లు పెట్టిన క్యాట్
తెలంగాణలోనే కొనసాగుతామని నిన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించిన ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన, రోనాల్డ్ రోజ్ పిటిషన్ పై నేడు ఉదయం విచారించిన ట్రిబ్యునల్ ఆఫీసర్లపై మండిపాటు ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా?ఐఏఎస్ల కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన క్యాట్.క్యాట్ తీర్పుతో హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఐఏఎస్ అధికారులు హైకోర్టులో రేపు లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్న ఐఏఎస్లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, సృజన. ప్రభుత్వ సలహాదారుడుతో భేటీ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారులు.ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయించడం, క్యాట్ తీర్పుపై చర్చ.