పోరాటం చేస్తే హత్య? రాజకీయం చేస్తే పదవులు. ?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య , నేడు కాళేశ్వరం పై న్యాయపోరాటం చేసిన అడ్వకేట్ సంజీవరెడ్డి గుండెపోటు , రాజలింగమూర్తి హత్య ఇలా స్థానికంగా ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు వదిలుతున్నారు. కాని ఇదే బీసీ వాదం అంటూ , నేనే అన్ని అంటూ కోట్లు సంపాదించి , మేఘా క్రుష్ణారెడ్డి, మై హోం ఇచ్చిన డబ్బులతో ఫైట్లో తిరుగుతూ బీసీ వాదంతో పబ్బం గడుపుతున్న పటేల్ గురించి అలోచించండి ? పైసలే పరమాత్మ అనే వాడికి సామాజిక కార్యకర్తగా ఫైట్ చేసే వాళ్లకు ప్రాణాలు కొల్పోవడం తప్పా..? ఈ తీన్మార్ రాజకీయాలు తెలియకుండా ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు పనంగా పెడుతున్నారు. నీ మున్నుర్ పటేల్ అయినా క్యూ న్యూస్ ముందు ఎనాడు అయినా ఈ బీసీ బిడ్డ ను చూపించావా… ఒక్కసారి కెమెరా ముందుకొచ్చి చెప్పు సిహెచ్ నవీన్..