Site icon PRASHNA AYUDHAM

సుక్మా జిల్లాలో దారుణం ఐ ఈ డి బాంబు పేలి ఆదివాసి మహిళా మృతి

IMG 20240812 WA0063

కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బమార్క గ్రామంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడు ఘటన లో ఆదివాసీ మహిళ మృతి.కవాసి సుక్కీ రోజు మాదిరిగానే తన పశువులను మేపడానికి తన గ్రామం నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఐఈడి పై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది* కిష్టారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు..

Exit mobile version