కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని దబ్బమార్క గ్రామంలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడు ఘటన లో ఆదివాసీ మహిళ మృతి.కవాసి సుక్కీ రోజు మాదిరిగానే తన పశువులను మేపడానికి తన గ్రామం నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే ఐఈడి పై కాలు వేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది* కిష్టారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు..