Site icon PRASHNA AYUDHAM

తెలంగాణలో ప్రస్తుతం కేసులు, విచారణలు, అరెస్టుల పర్వం నడుస్తోంది. 

IMG 20241230 WA0009

తెలంగాణలో ప్రస్తుతం కేసులు, విచారణలు, అరెస్టుల పర్వం నడుస్తోంది.

దీంతో.. బయట వాతావరణం చల్లగా ఉన్నా.. రాజకీయ వాతావరణం మాత్రం హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసు సంచలనంగా మారగా.. రేవంత్ రెడ్డి సర్కార్ మరోదాన్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాశంగా మారాయి. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు విషయంలో విచారణ జరుగుతుందని.. అందులో కొందరు జైలుకు వెళ్లటం ఖాయమంటూ కీలక వ్యాక్యలు చేశారు.

Exit mobile version