*భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఓ అద్భుతం*
*భారత్ బలగాలను చూసి దేశం గర్విస్తుందన్న*
*భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు*
పాకిస్తాన్ లో భారత సైన్యం ప్రదర్శించిన ఆపరేషన్ సింధూర్ భారతీయుడిగా నేను గర్వపడుతున్నానని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉగ్రవాదం మరియు ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచానికి హానికరమే అన్నారు. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో అందరు బాగా స్వాములు కావాలాన్నారు.