గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయివర్ధన్ ఆత్మహత్య

ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయివర్ధన్.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది

Join WhatsApp

Join Now