Site icon PRASHNA AYUDHAM

గ్రామ గ్రామాల మధ్య రాకపోకలు బంద్

IMG 20240725 WA1237 jpg

బూర్గంపహాడ్ సొంపల్లి కి మధ్య రాకపోకలు బంద్.

ప్రస్తుత గోదావరి నీటిమట్టం 47.50.

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 25

2వ ప్రమాద హెచ్చరిక ఘంటికల కు చేరువలో గోదావరి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సొంపల్లి కి మధ్యలో ఉన్నా దోమల వాగు సమీపంలో రోడ్డు పైకి వచ్చి చేరిన వరద నీరు దీంతో ఆ రెండు గ్రామాలకు మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. 2వ ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరువ లో గోదావరి. ఈ రోజు రాత్రికి 50 అడుగులు చేరుకొనే అవకాశం ఉంది.

Exit mobile version