కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి కి, ఇప్ప పృథ్వి రెడ్డి నామినేషన్..

*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి కి, ఇప్ప పృథ్వి రెడ్డి నామినేషన్..*

*జనగామ జిల్లా:*

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడి స్థానం కోసం ఇప్ప పృథ్వి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన వారికి గుర్తింపు దక్కలేదని, ఇతర పార్టీల నుండి వచ్చిన వారు, పార్టీ గెలుపు కోసం కష్టపడని వారే పదవుల్లో కొనసాగుతున్నారని, ఈ విషయం అధిష్టానం గుర్తించిందని, ఇప్పుడు జరగనున్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వ్యక్తులకు, సమర్థులకే పదవులు దక్కుతాయని, రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సమర్థవంత యువ నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని ఈ సందర్భంగా ఇంచార్జీ ఝాన్సీ రెడ్డి,ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment