Site icon PRASHNA AYUDHAM

సర్టిఫికెట్లు అందజేసిన కలెక్టర్ .. ప్రశ్న ఆయుధం ప్రతినిధి జులై22 అగ్రికల్చర్ మేనేజింగ్ కోర్స్ పూర్తి చేసిన వారికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసిన వారు ఫర్టిలైజర్ షాపులు నడపాలని చెప్పారు. విత్తనాలు పురుగుల మందులు పై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి కోర్సు చదివించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ భాగ్యలక్ష్మి ఉన్నారు..

Exit mobile version