Site icon PRASHNA AYUDHAM

జాతీయస్థాయి కవిత పోటీల్లో కామారెడ్డి జిల్లా వాసి..

GridArt 20241112 205143382

జాతీయస్థాయి కవిత పోటీల్లో కామారెడ్డి జిల్లా వాసి..

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 12:

కామారెడ్డి జిల్లాకు చెందిన కవి సాయికిరణ్ సదానంద్ కి హైద్రాబాద్ రవీంద్రభారతిలో భారత్ కల్చరల్ అకాడమి తేలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహించిన కాళోజీ స్మారక జాతీయస్థాయి కవిత పోటీల్లో కవితా గానం చేశారు. అనంతరం సాయికిరణ్ ని ప్రముఖులు టివి నటుడు రచయిత నాగబాల డి సురేష్ కుమార్, సినీ పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్,సినీ దర్శక నిర్మాత ప్రభాకర్ వారి చేతుల మీదుగా కాళోజీ ప్రతిభా పురస్కారం ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురి రచయితల నుండి ప్రశంసలు పొందారు..

Exit mobile version