సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్   గడ్డం ఇందు ప్రియ.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్   గడ్డం ఇందు ప్రియ.

 

కామారెడ్డి జిల్లా ఇంఛార్జి

(ప్రశ్న ఆయుధం) జులై 21

కామారెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం  ఇందు ప్రియ  సోమవారం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు  ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం సూచించినట్లు తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ తెలిపారు, కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెల్సుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించినట్లు  ఆమె తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment