ఖమ్మం ఎంపీ రఘురామారెడ్డికి శాలువాతో దిశ చైర్మన్ వాసర్ల నాగమణి సన్మానం

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 20 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ వాసర్ల నాగమణి ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసాహయం రఘురామరెడ్డిని కొత్తగూడెంలో కలిసి మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అగత్యాలకు అడ్డుకట్ట చేయడానికి దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.దిశ ఉమెన్ కమిటీకి పెద్దల సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మి,రామా దిశ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment