ఏపీకి కియా రూ. 3 కోట్ల విరాళం..

ఏపీకి కియా రూ. 3 కోట్ల విరాళం..

IMG 20240911 WA0062ఏపీకి కియా మోటార్స్ ఇండియా విభాగం భారీవిరాళంతో ముందుకొచ్చింది. వరదల నుంచి రిలీఫ్పొందేందుకు తమ వంతుగా రూ.3 కోట్ల చెక్ను కియామోటార్స్ సీఏఓ కాబ్ డాంగ్ లీ సీఎం చంద్రబాబుకుఅందించారు. కష్ట సమయంలో ఇచ్చిన విరాళం ఎంతోఉపయోగపడుతోందని సీఎం వారికి ధన్యవాదాలుతెలిపారు.

Join WhatsApp

Join Now