Site icon PRASHNA AYUDHAM

మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకుంది..

IMG 20250516 WA1454

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మంత్రులు కమిషన్లు తీసుకుంటారని కొండా సురేఖ ఒప్పుకుంది

ఎవరెవరు ఎంతెంత తీసుకుంటారో కూడా కొండా సురేఖ చెప్పాలి

మంత్రుల కమిషన్లపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Exit mobile version