ఇటుక రాజు మాదిగ చేతుల మీదుగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎంపిక

టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం నూతన జిల్లా అధ్యక్షులు గా మచ్చ పృధ్విరాజ్ మాదిగ ను నియమించారు.
సూర్యాపేట జిల్లా ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభ.లొ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ. మరియు టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసినోళ్ళ బాలరాజు మాదిగ. ఆధ్వర్యంలో మచ్చ పృధ్విరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గా ఎన్నుకోవడం జరిగింది. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఉన్న మేకల శ్యామ్ మాదిగ.ను రాష్ట్ర కమిటీ లో తీసుకొని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తిరువిధుల జేమ్స్ మాదిగ ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఎన్నుకొని జిల్లా సమావేశం. ఏర్పాటు చేయాలని TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ. ఆదేశాలు జారీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ మాదిగ.. టిఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.జై మాదిగ జై ఇటుక రాజన్న.

Join WhatsApp

Join Now