Headlines in Telugu
-
KYC Update పేరుతో స్కామ్ కాల్స్: అప్రమత్తంగా ఉండండి
-
మీ బ్యాంకింగ్ వివరాలను దోచుకోవడంపై సైబర్ నేరగాళ్ల ప్రయత్నాలు
-
KYC అప్రమత్తత: స్కామ్ కాల్స్ని ఎలా గుర్తించాలి?
-
సైబర్ నేరాలకు బలవుతున్నారా? 1930 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించండి
-
బ్యాంకు వివరాల దోపిడీని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మేము బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాం మీ యెక్క ఎకౌంటు, క్రెడిట్ కార్డు లేదా పాన్ కార్డు కు సంబంధిచిన కేవైసీ అప్డేట్ చేసుకున్నారా ? మీరు కేవైసి అప్డేట్ చేసుకొని యెడల మీ యెక్క బ్యాంకు సంబంధిత లేదా క్రెడిట్ కార్డు యెక్క సేవలు నిలిపి వేస్తాము అని కాల్ చేస్తారు. మీ వివరాలు పూర్తిగా లేవని వాటిని అప్డేట్ చేసుకోవాలని చెప్పి మీకు ఒక మెసేజ్ లింక్ పంపిస్తామని ఆ పంపించిన మెసేజ్ లో పొందుపరిచిన లింక్ క్లిక్ చేసి క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ చేసుకోమని చెప్పుతారు. ఆ తర్వాత మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే మీ యెక్క ఫోన్ ను వారి స్వాధీనంలో కి తీసుకొని మీ యెక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ పాస్వర్డ్ వాడి వారి ఫోన్ కి వచ్చిన ఓటీపీలు సహాయంతో డబ్బులు దోచుకుంటారు.
ఇటువంటి KYC Update కు సంబంధి౦చిన ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి.
ఎవరైనా బాధితులు ఉంటే సత్వరమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి ! సైబర్ నేరాలకు సంబందించిన పిర్యాదుల కొరకు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి లేదా https://cybercrime.gov.in
నందు పిర్యాదు నమోదు చేయండి.