పాకిస్తాన్ కు మూల్యం తప్పదన్న గ్రామ ప్రజలు
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సీ ఏప్రిల్ 26
కాశ్మీర్ లో విహారయాత్రకు వచ్చిన వారిని అతి దారుణంగా, కిరాతకంగా, దేశంలోకి చొరబడి పాకిస్తానీలు దేశ ప్రజలను కాల్చి చంపారు. ఈ ఘటనలో సుమారు 26 మంది చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు దీటుగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం సరైన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని, పాకిస్థానీలను కొందరు మట్టి పెట్టడం జరిగింది. స్థావరాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ ఘటనకు నిరసనగా లచ్చపురం యూత్ సభ్యులు,గిద్ద కొండయ్య, రావుల ముత్యాలరావు, బంటు రాంబాబు, నిఖిల్, చరణ్, వెంకట్, మరియు చిన్న పిల్లలు పాల్గొన్నారు.