Site icon PRASHNA AYUDHAM

పాకిస్థానీల ఉగ్రదాడిని ఖండించిన లచ్చపురం గ్రామ యూత్*

IMG 20250426 WA0164

పాకిస్తాన్ కు మూల్యం తప్పదన్న గ్రామ ప్రజలు

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సీ ఏప్రిల్ 26

కాశ్మీర్ లో విహారయాత్రకు వచ్చిన వారిని అతి దారుణంగా, కిరాతకంగా, దేశంలోకి చొరబడి పాకిస్తానీలు దేశ ప్రజలను కాల్చి చంపారు. ఈ ఘటనలో సుమారు 26 మంది చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు దీటుగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం సరైన మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని, పాకిస్థానీలను కొందరు మట్టి పెట్టడం జరిగింది. స్థావరాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ ఘటనకు నిరసనగా లచ్చపురం యూత్ సభ్యులు,గిద్ద కొండయ్య, రావుల ముత్యాలరావు, బంటు రాంబాబు, నిఖిల్, చరణ్, వెంకట్, మరియు చిన్న పిల్లలు పాల్గొన్నారు.

Exit mobile version