పెళ్లిళ్ల పేరిట ఒంటరి వృద్ధులపై వలపు లేడీల వల

పెళ్లిళ్ల పేరిట ఒంటరి వృద్ధులపై వలపు లేడీల వల

ఒంటరి మహిళను, వయసుతో సంబంధం లేదు, తనను బాగా చూసుకుంటే చాలు అని వల

భార్య లేని డబ్బులున్న ఒంటరి వృద్ధులే టార్గెట్.. దాదాపు 100 మందికి పైగా బాధితులు

ఆంధ్రప్రదేశ్ – తిరువూరుకు చెందిన తాయారమ్మ అలియాస్ సరస్వతి.. ఖమ్మం – కొత్తగూడెం వాసి స్వాతి, హైదరాబాద్‌లో ఉంటూ పెళ్లిళ్ల బిజినెస్

ఇద్దరిలో ఒకరి ఫోటో పెట్టి భర్త లేడు, బాగా చూసుకుంటే చాలు అని మ్యారేజ్ బ్యూరోలో ప్రకటన ఇచ్చి ట్రాప్

నమ్మించి హైదరాబాద్‌కు రప్పించి బంగారం, చీరలు కొని, అవసరాలకు డబ్బులు, మండపం బోజనాలు అంటూ మరిన్ని డబ్బులు తీసుకొని మొహం చాటేసిన కిలేడీలు

పెళ్లి గురించి ప్రస్తావన ఎత్తితే వేధింపులు చేస్తున్నారంటూ కేసులు పెడతామని బెదిరింపులు

సరస్వతి భర్త ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ఉండి సస్పెండ్ అవ్వగా.. స్వాతికి భర్త, ఇద్దరు పిల్లలు

Join WhatsApp

Join Now

Leave a Comment