*
-గ్రామస్థాయి పోటీలు నిర్వహించిన అంబేద్కర్ యూత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచురపల్లి గ్రామ పంచాయతీ లచ్చాపురం ఎస్సీ కాలనీలో రెండు రోజులపాటు దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఎస్సీ కాలనీ యువత యువత ఆధ్వర్యంలో నిర్వహించే వాలీబాల్ పోటీలను ప్రారంభించిన.రావుల బాబు. మల్కారం మాజీ సర్పంచ్ కొనుసోతు రూప్సింగ్. శ్రీరాముల ప్రసాద్. నల్లపు నాగేంద్ర. సొంగ ఏసు మణి. అన్నవరపు పుల్లారావు. తిరువీధుల జేమ్స్.రావూరి వీరయ్య.రాయల పుల్లారావు. ఆళ్ల వెంకటేశ్వరావు. సంఘం పోతురాజు. గ్రామ పెద్దలు మరియు గ్రామ యువత పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు