Site icon PRASHNA AYUDHAM

వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొన్న అశ్వరావుపేట శాసనసభ్యులు జారే

IMG 20250103 WA0112

ములకలపల్లి (ప్రశ్నఆయుధం)

జనవరి 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పుసుగూడెం ఉమ్మడి పంచాయితీ వాలీబాల్ టోర్నమెంట్లు పాల్గొని. ముఖ్యఅతిథిగా హాజరై అసరా పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ క్రీడలు అనేది మంచి భవిష్యత్తును ఇస్తుంది. క్రీడలు చెడు అలవాట్లు బానిస కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ ను ప్రోత్సహించాలి. ములకలపల్లి మండలంలోని క్రీడా ప్రాంగణ కూడా క్రీడలకు ఉపయోగపడేటట్టు మంచి నైపుణ్యతను ఉత్సాహంగా మీలో ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ ను ఇంకా ఎన్నో భవిష్యత్తులో హెల్త్ బాడీ ఫిట్నెస్ వంటి మంచి మంచి ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి అన్నారు. నైపుణ్యత అనేది మంచి విలువని ఇస్తుంది. మొదటి బహుమతిగా అన్నారం గ్రామం రెండవ బహుమతిగా సీతారాంపురం గ్రామం వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పిటిసి బత్తుల అంజి సొసైటీ మాజీ డైరెక్టర్ కరటూరి కృష్ణ కారం సుధీర్ అశ్వరావుపేట మాజీ యూత్ ప్రెసిడెంట్ కోరంపల్లి చెన్నారావు అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్ .పాలకుర్తి సుమిత్ .సురభి రాజేష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఈర్ల మోహన్ ఉమ్మడి పంచాయితీ యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్స్ కే ప్రసాద్ కోండ్రు భాస్కర్ . దుబ్బ ప్రసాద్ .బండి ధర్మారావు . పోడియం రాజారావు పెద్దబాబు సురేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version