మోదీ సారథ్యంలో తెలంగాణ రైల్వేకు మహర్దశ..
తెలంగాణలోని రైల్వే లైన్లు లేని 8 ప్రాంతాలను కలుపుతూ రూ.15,755 కోట్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందనున్న రైల్వే సేవలు.
నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయంతో మారనున్న తెలంగాణ రైల్వేల ముఖచిత్రం.
మోదీ సారథ్యంలో తెలంగాణ రైల్వేకు మహర్దశ..
by kana bai
Updated On: November 10, 2024 4:03 pm