Headlines:
-
మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం: ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు
-
మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యం
-
మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా కొత్త ప్రోగ్రామ్ ప్రారంభం
-
బ్యాంకు రుణాల ద్వారా మహిళలకు ఆర్థిక శక్తి
-
కామారెడ్డిలో మహిళా శక్తి క్యాంటీన్కు మంచి స్పందన
– మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
– జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా శక్తి ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా శనివారం మహిళా శక్తి క్యాంటీన్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరుడు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగా మహిళలు ఎందులోనైతే ప్రావీణ్యం ఉంటారో వారికి అందుకోసం ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సాదుపాయం కల్పిస్తుందని దీనినీ ఉపయోగించుకొని మహిళలు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.