శ్రీ నవదుర్గ యువసేన ఆధ్వర్యంలో తొమ్మిదవ అవతారం..
కామారెడ్డి జిల్లా పాల్వంచ
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 11:
పాల్వంచ మండలంలో నీ
పర్దిపెట్ గ్రామంలో శ్రీ నవ దుర్గ యువసేన ఆధ్వర్యంలో 21 వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా శ్రీ నవదుర్గ యువసేన ఆధ్వర్యంలో తొమ్మిదవ అవతారంలో భాగంగా శుక్రవారం అమ్మవారు మహిషాసుర వర్థిని అవతారంలో చేయడం జరిగింది. అనంతరం పర్దిపెట్ గ్రామంలో యజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారి మాలధార భక్తులు గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొనడం జరిగింది.