కొల్గుర్ లో మల్లం రాజు స్మారకర్ధం వాలీబాల్ టోర్నమెంట్

కొల్గుర్ లో మల్లం రాజు స్మారకర్ధం వాలీబాల్ టోర్నమెంట్

గజ్వేల్ జనవరి 12 ప్రశ్న ఆయుధం :

గజ్వేల్ మాజీ ఎంపిపి,కొల్గుర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కీ”శే”మల్లం రాజు స్మారకార్ధం ఆదివారం గజ్వేల్ మండలం కొల్గుర్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ మల్లం సుమతి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ టోర్నమెంట్ ను మల్లం సుమతి ప్రారంభించారు. క్రీడా పోటీల్లో వివిధ గ్రామాల నుండి ఇరవై పైగా జట్లు పోటీలలో పాల్గొన్నాయి. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సత్తా గౌడ్,మాజీ ఉపసర్పంచ్ మల్లేశంగౌడ్,జెగ్గారి బైరయ్య,సాయగౌని నర్సింలు గౌడ్ ,మల్లం పుల్లయ్య,బాగిరెడ్డి, నీరుడి సాయిలు,జీడిపల్లి చంద్రారెడ్డి,సురేందర్ రెడ్డి,సాయగౌని నాగరాజు గౌడ్, నందాల పవన్,నీరుడి లక్ష్మినారాయణ,గొడుగు యాదగిరి,గొడుగు బాలకిషన్,బాగోని నరేష్ గౌడ్,సాయగౌని సాయికుమార్ గౌడ్,వంజరి బాలకిషన్,గొడుగు కరుణాకర్,చిన్నారంచందు, కిష్టారెడ్డి,నర్సింలు,మల్లం ప్రసాద్,జెగ్గరి మనోజ్ కుమార్,జెగ్గరి సాగర్,జీడిపల్లి కమలాకర్ రెడ్డి ,పాపం సత్తయ్య,డాకాని స్వామి, నీరుడి రాజు,కర్రోల కనకయ్య,కమ్మరి నాగరాజు,కొలిచేల్మి దీరాజ్,మన్నే పరమేష్,గ్రామా క్రీడాకారులు అజయ్,మహేందర్,మధు. పింటునాగరాజు,అర్జున్,సాయి, యేసు రాజు,సందీప్,ప్రదీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now