Headlines in Telugu
-
మావోయిస్టుల దాడి: గ్రామస్థుడి దారుణ హత్య
-
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం
-
పోలీస్ ఇన్ఫార్మర్ అనుమానంతో గొంతు కోసి హత్య
-
దలేర్ గ్రామంలో మావోయిస్టుల హత్యాకాండ
-
మావోయిస్టుల కరపత్రాలు స్వాధీనం: భైరాంగఢ్ పోలీసులు
తెలంగాణ : డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. ఏ ఏ అంశాలపై సభలో చర్చించాలని నిర్ణయం తీసుకుంటారనే అంశాలపై త్వరలో క్లారిటీ రానుంది.