Site icon PRASHNA AYUDHAM

నిర్మల్ జిల్లా.. బైంసా ప్రవేట్ రైస్ మిల్లు లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం

IMG 20241114 WA0108

భైంసా పట్టణంలోని ఎస్ ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో జరిగిన భారతీయ జనతా పార్టీ భైంసా మండల సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ కార్యక్రమము జరిగినది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిపల్లి గంగాధర్ మాట్లాడుతూ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. మరియు బూత్ స్థాయి లో కార్యకర్తలు మరింత పార్టీకి సమయం ఇస్తూ పార్టీ సభ్యత్వ నమోదులు పెరగాలని అదే విధంగా ఈ నెల 18 వ తేదీ లోపు బూత్ స్థాయిలో కమిటీలు పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మండల సంస్థాగత ఎన్నికల కోఆర్డినేటర్ తాలోడ్ శ్రీనివాస్ , జిల్లా సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్ సిరం సుష్మా రెడ్డి , మండల అధ్యక్షులు జి భూమేష్ ,మాజీ జెడ్పిటిసి సోలంకి భీమ్రావు , మండల ప్రధాన కార్యదర్శి అశోక్ బండారి మరియు శక్తి కేంద్రాల ఇన్చార్జులు భూత అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

Exit mobile version