Site icon PRASHNA AYUDHAM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అడ్వైజర్ కమిటీ సమావేశం

IMG 20250207 WA03151

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోఈ రోజు పిసి పి ఎన్ డి టి జిల్లా అడ్వైసరి కమిటీ సమావేశము జరిగినది. ప్రతి స్కాన్ సెంటరులో ప్రతి నెల 10 ఫార్మ్-ఫ్ ఆడిట్ నిర్వహించాలని, అదే విధంగా క్షేత్రస్థాయిలో హెల్త్ ఎద్యుకేటర్ల ద్వారా ఆడిట్ నిర్వహించాలన డి ఎం హెచ్ ఓ కోరారు.జిల్లా స్థాయిలోఒక వర్క్ షాప్ నిర్వహించాలని మరియు వాల్ పెయింట్లు చేయించాలనిపేర్కొన్నారు. ఆశాలు అందరికి పిసి పి అండి ఆక్ట్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ కమిటీసమావేశములోసెక్స్ రేషియో, అబార్షన్ రేటుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో బియ్యం హెచ్ ఓ డాక్టర్. ఎల్ భాస్కర్, ఫైజ్ మొహిఉద్దిన్, డై, డి ఈ ఎం ఓ, డి పి ఆర్ ఓ అస్గర్ హుస్సేన్, డాక్టర్ అనుష లక్ష్మి, డాక్టర్ కోర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version