మెదక్/నర్సాపూర్, అక్టోబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారులు సభ్యత్వాల రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జీఎస్ ఈశ్వరప్ప, నందనం దివాకర్, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్,వివిధ జిల్లాల ఇన్చార్జిలు, కో‐ఇన్చార్జిలు, ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వాలపై సమావేశం
Published On: October 17, 2024 4:34 pm
