Site icon PRASHNA AYUDHAM

మంత్రి సీతక్కకు గజమాలతో ఘనంగా సత్కరించిన మద్దెల

IMG 20250530 WA0247

ప్రశ్న ఆయుధం న్యూస్ మే 30 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు దళిత గిరిజన (జేఏసీ) అఖిలపక్షం నాయకులు సన్మాన కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ మంత్రి సీతక్కకు శాలువా,యజమాలతో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడారు.పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం,తన జీవితాన్ని అంకితం చేసి నిరంతర పోరాటాలు చేస్తూ,బిఆర్ఎస్ భుత్వంలో పరిపాలకుల ద్వారా ఎన్నో అవమానాలను ఆటంకాలను హింసలను అరాచకాలను భరిస్తూ,
మొక్కవోని ధైర్యంతో,
పట్టుదలతో పోరాట పటిమతో, నిరంతరం ఉద్యమాలు చేస్తూ ప్రజలతో మమేకమై,చట్టసభల్లో అడుగుపెట్టి మంత్రి సీతక్క పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు ఆదివాసి గిరిజనులకు అందిస్తున్న సేవలు చారిత్రాత్మకమని తెలియజేశారు.
శాసనసభ్యులు, మాలోత్ వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ అఖిలపక్షం నాయకులు, ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసం రామకృష్ణ, మాజీ సర్పంచ్ పగిడి ప్రశాంత్, గిరిజన రాష్ట్ర మరియు జిల్లా నాయకులు గుగులోత్ కృష్ణ, బోడ గణేష్, వైరా శాసనసభ్యులు శ్రీ మాలోతు రాందాస్ నాయక్ గారి తనయుడు మాలోత్ విగ్నేష్, లాల్ సింగ్ , కోటి ,ప్రిన్సిపల్ దేవీలాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version